తిరుమలలో క్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2021-12-07T13:56:40+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 29,367 మంది భక్తులు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 29,367 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.35 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 15,119 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.