తిరుపతి: బ్లాక్ ఫింగస్ పేషెంట్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-06-13T16:36:48+05:30 IST

తిరుపతి: పద్మావతి స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో బ్లాక్ ఫింగస్ సోకిన పేషెంట్ ఆత్మహత్య చేసుకుంది.

తిరుపతి: బ్లాక్ ఫింగస్ పేషెంట్ ఆత్మహత్య

తిరుపతి: నగరంలోని పద్మావతి స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో బ్లాక్ ఫింగస్ సోకిన పేషెంట్ ఆత్మహత్య చేసుకుంది. జయమ్మ అనే మహిళ మెడిసిన్ వార్డులో ఉరి వేసుకొని మృతి చెందింది. నెల్లూరుకు చెందిన నర్స్ జయమ్మకు పోస్ట్ కొవిడ్ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ సోకడంతో ఆసుపత్రిలో చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-06-13T16:36:48+05:30 IST