తిరుపతి ఎన్నికల పరిశీలకుడిగా నాగేశ్వరరావు యాదవ్‌

ABN , First Publish Date - 2020-12-01T06:21:08+05:30 IST

గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ను నియమించారు.

తిరుపతి ఎన్నికల పరిశీలకుడిగా నాగేశ్వరరావు యాదవ్‌

 కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 30: గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌, ఆ పార్టీ  రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ను నియమించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ తనపై  నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.  పార్టీ నాయకులు సర్వేపల్లి సోమిరెడ్డి, చంద్రమోహన్‌ రెడ్డిని ఇటీవల కలిశానని,  తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో పార్టీ విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని అన్నారు. 

Updated Date - 2020-12-01T06:21:08+05:30 IST