తిరుపతిలో సీపీఎం నిరసన

ABN , First Publish Date - 2021-05-11T17:58:46+05:30 IST

: రూయా కొవిడ్ మృతులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట సీపీఎం నిరసనకు దిగింది.

తిరుపతిలో సీపీఎం నిరసన

తిరుపతి: రుయా కొవిడ్ మృతులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట సీపీఎం నిరసనకు దిగింది. ఈ సందర్భంగా సీఐటీయు నేత కందారపు మురళి మాట్లాడుతూ రుయా ఆస్పత్రి ఘటనలో జిల్లా కలెక్టర్ ప్రకటించిన 11 మంది కన్నా ఎక్కువ మంది చనిపోయారని అన్నారు. మృతుల సంఖ్యను ప్రభుత్వం బయట పెట్డాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించాలని మురళి అన్నారు.

Updated Date - 2021-05-11T17:58:46+05:30 IST