తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-06-13T13:32:49+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కరోనా మహమ్మారితో తిరమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు తగ్గిపోతుంది. శనివారం శ్రీవారిని

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కరోనా మహమ్మారితో తిరమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు తగ్గిపోతుంది. శనివారం శ్రీవారిని 16,568 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.78 లక్షలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 7,048 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారు.

Updated Date - 2021-06-13T13:32:49+05:30 IST