కోదండరాం ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-29T17:03:03+05:30 IST

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం చేపట్టిన ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష గురువారం ఉదయం ప్రారంభమైంది.

కోదండరాం ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

హైదరాబాద్: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం చేపట్టిన ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష గురువారం ఉదయం ప్రారంభమైంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా కోదండరాం దీక్ష చేపట్టారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. సత్యాగ్రహ దీక్షకు టీజేఎస్ శ్రేణులు తరలివచ్చారు. 

Updated Date - 2021-07-29T17:03:03+05:30 IST