పోడు రైతుల పక్షాన పోరాడుతాం: కోదండరాం

ABN , First Publish Date - 2021-08-09T22:06:07+05:30 IST

రాష్ట్రంలోని అన్ని పార్టీలను కలుపుకుని పోడు రైతుల పక్షాన పోరాడుతామని టీజేఎస్ అధ్యక్షుడు

పోడు రైతుల పక్షాన పోరాడుతాం: కోదండరాం

భద్రాద్రి: రాష్ట్రంలోని అన్ని పార్టీలను కలుపుకుని పోడు రైతుల పక్షాన పోరాడుతామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. సీపీఐ ఎంఎల్‌ న్యూడెమొక్రసీ ఆధ్యర్యంలో పోడు పోరు యాత్రను నిర్వహించారు. ఈ యాత్రకు కోదండరాం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలను అడ్డుకోవాలనుకోవడం అవివేకమన్నారు. 

Updated Date - 2021-08-09T22:06:07+05:30 IST