కారు ఆపి వారికి మాస్క్‌లు పంపిణి చేసిన సీఎం

ABN , First Publish Date - 2022-01-05T00:41:33+05:30 IST

కారు ఆపి వారికి మాస్క్‌లు పంపిణి చేసిన సీఎం

కారు ఆపి వారికి మాస్క్‌లు పంపిణి చేసిన సీఎం

చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ తన కారును ఆపి మాస్కులు ధరించని ప్రజలకు మాస్కులను పంపిణి చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని సీఎం ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సీఎం సూచించారు. ప్రస్తుతం సీఎం స్టాలిన్ మాస్కులు పంపిణి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2022-01-05T00:41:33+05:30 IST