టీఎన్జీవోస్ అర్బన్, రూరల్ నూతన కార్యవర్గం ఎన్నిక
ABN , First Publish Date - 2021-10-27T07:15:48+05:30 IST
టీఎన్జీవోస్ అర్బన్, రూరల్ నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ అలుక కిషన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా
సుభాష్నగర్, అక్టోబరు 26: టీఎన్జీవోస్ అర్బన్, రూరల్ నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ అలుక కిషన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అర్బన్ అధ్యక్షుడిగా ఎన్.సుమన్కుమార్, సెక్రెటరిగా జాకీర్హుస్సేన్, ట్రెజరీగా విశాల్రెడ్డి, రూరల్ అధ్యక్షుడిగా దినేష్, కార్యదర్శిగా మ హేంధర్, కే.మహేంధర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాకేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా శేఖ ర్, సహాయ అధికారిగా గురుచరణ్లు బాధ్యతలు వహించారు.
అర్బన్ కార్యవర్గం..
అసొసియేట్ ప్రెసిడెంట్గా పురుశోత్తం, వైస్ ప్రెసిడెంట్గా బీ.శ్రీనివాస్, అబ్దుల్ఫయాస్, కార్తిక్, లక్ష్మినారాయణ, శ్రీరాములు, రాజేశ్వర్, పుష్పలత, జాయింట్ సెక్రెటరీగా అతికుల్లా, శివప్రసాద్, వెంకటభాస్కర్, సాయి, శ్యాం, ఉమా, కిరణ్, రవితేజ, పద్మలత, నందిని, స్పోర్ట్స్ సెక్రెటరిగా గురుచరణ్, ఆఫీస్ సెక్రెటరిగా దినేష్, కల్చరల్ సెక్రెటరిగా ఆంజనేయులు, శ్రీనునాయక్, అరుణాచలం, పార్థ సారధి, పబ్లీసిటి సెక్రెటరిగా బీ.శ్రీనివాస్లు, తదితరులు ఎన్నికయ్యారు.
రూరల్ నూతన కార్యవర్గం
అసొసియేట్ ప్రెసిడెంట్ బండి నారాయణ, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్కుమార్, ప్రవీన్కుమార్, నారాయణ, నీలాదేవి, జాయింట్ సెక్రెటరిగా కల్యాణి, వాణి, స్వప్న, శ్రీప్రియ, ఆర్గనైజింగ్ సెక్రెటరిగా శ్రీహరి, పబ్లిసిటి సెక్రెటరిగా జబిదుద్దిన్, ఈసీ మెంబర్ రఘు, గిరీష్కుమార్, జ్ఞానేశ్వర్, శివకుమార్, సందిప్, సాయికృష్ణ, తదితరులు ఎన్నికైన వారిలో ఉన్నారు.