ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-01-21T06:35:56+05:30 IST

శృంగవరప్పాడు గ్రామంలో పంటచేను దున్నుతుండగా ట్రాక్టర్‌ బోల్తా పడటంతో రాపాక రాజుసుందర్‌సింగ్‌(60) మృతి చెందాడు.

ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ మృతి

అంతర్వేది, జనవరి 20: శృంగవరప్పాడు గ్రామంలో పంటచేను దున్నుతుండగా ట్రాక్టర్‌ బోల్తా పడటంతో రాపాక రాజుసుందర్‌సింగ్‌(60) మృతి చెందాడు. కేసు  దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ గోపాలకృష్ణ తెలిపారు


Updated Date - 2021-01-21T06:35:56+05:30 IST