ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2021-01-21T06:35:56+05:30 IST
శృంగవరప్పాడు గ్రామంలో పంటచేను దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా పడటంతో రాపాక రాజుసుందర్సింగ్(60) మృతి చెందాడు.
అంతర్వేది,
జనవరి 20: శృంగవరప్పాడు గ్రామంలో పంటచేను దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా
పడటంతో రాపాక రాజుసుందర్సింగ్(60) మృతి చెందాడు. కేసు దర్యాప్తు
చేస్తున్నట్టు ఎస్ఐ గోపాలకృష్ణ తెలిపారు