నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి పూర్తి స్థాయి కర్ఫ్యూ

ABN , First Publish Date - 2020-04-10T13:24:29+05:30 IST

నిర్మల్: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 5 రోజుల పాటు పూర్తి స్థాయి కర్ఫ్యూని విధించారు.

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి పూర్తి స్థాయి కర్ఫ్యూ

నిర్మల్: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 5 రోజుల పాటు పూర్తి స్థాయి కర్ఫ్యూని విధించారు. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. 11 కంటైన్మెంట్ ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. అలాగే ఇంటింటి సర్వే సైతం కొనసాగుతోంది. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శశిధర్ రాజు హెచ్చరించారు.

Updated Date - 2020-04-10T13:24:29+05:30 IST