రేపు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2020-12-04T04:59:22+05:30 IST

రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జి టె క్నాలజీస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 విద్యాసంవ త్సరంలో అడ్మిషన్ల కోసం మొదటిసారిగా శనివారం ప్రవేశపరీక్ష నిర్వహిస్తు న్నారు.

రేపు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష





ఒంగోలువిద్య, డిసెంబరు 3 : రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జి టె క్నాలజీస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 విద్యాసంవ త్సరంలో అడ్మిషన్ల కోసం మొదటిసారిగా శనివారం ప్రవేశపరీక్ష నిర్వహిస్తు న్నారు. జిల్లాలో ఈ పరీక్షకు 7302 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 59 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను 40 పోలీసుస్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు జ రుగుతుంది. ఉదయం 9గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవా లి. పరీఒంగోలువిద్య, డిసెంబరు 3 : రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జి టె క్నాలజీస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 విద్యాసంవ త్సరంలో అడ్మిషన్ల కోసం మొదటిసారిగా శనివారం ప్రవేశపరీక్ష నిర్వహిస్తు న్నారు. జిల్లాలో ఈ పరీక్షకు 7302 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 59 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను 40 పోలీసుస్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు జ రుగుతుంది. ఉదయం 9గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవా లి. పరీక్ష నిర్వహణలో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఒక్కో గదికి కేవలం 16 మందినే కేటాయించాలని డీఈవో వీఎస్‌.సుబ్బారావు గురువారం ఓ ప్రక టనలో పరీక్ష కేంద్రాల చీఫ్‌లు, డీవోలను ఆదేశించారు.


Updated Date - 2020-12-04T04:59:22+05:30 IST