కరోనా ఎఫెక్ట్: ప్రజల కోసం తమ లోగోలనే మార్చేస్తున్న బడా కంపెనీలు!

ABN , First Publish Date - 2020-04-01T00:22:01+05:30 IST

ఈ మహాక్రతువులో బడా బడా కార్పొరేట్ సంస్థలు కూడా పాలు పంచుకుంటున్నాయి. విన్నూత్న రీతిలో ప్రజలను చైతన్య పరుస్తున్నాయి. సామాజిక దూరం పాటించడమే కరోనాకు పని పట్టగలిగిన దివ్వౌషధం కాబట్టి.. తమ లోగోల్లో చిన్ని చిన్న మార్పలు చేస్తూ వీడియోలు రూపోందించి వాటి ద్వారా మరింత ప్రభావశీలంగా ఈ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి.

కరోనా ఎఫెక్ట్: ప్రజల కోసం తమ లోగోలనే మార్చేస్తున్న బడా కంపెనీలు!

న్యూఢిల్లీ: ఇది కరోనా కాలం. ఈ మహ్మారికి చెక్ పెట్టే మందు ప్రస్తుతానికి అందుబాటులో లేదు కాబట్టి.. వ్యాధిపై అవగాహనతోనే మనల్ని మనం కాపాడుకోగలం. దీని కోసం ఇప్పటికే ప్రభుత్వాలు, మీడియా తమ వంతుగా ప్రజల్నీ చైతన్య పరిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ మార్గాల్లో వ్యాధిపై సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతున్నాయి. అయితే ఈ మహాక్రతువులో బడా బడా కార్పొరేట్ సంస్థలు కూడా పాలు పంచుకుంటున్నాయి. విన్నూత్న రీతిలో ప్రజలను చైతన్య పరుస్తున్నాయి. సామాజిక దూరం పాటించడమే కరోనాకు పని పట్టగలిగిన దివ్వౌషధం కాబట్టి.. తమ లోగోల్లో చిన్ని చిన్న మార్పులు చేస్తూ వీడియోలు రూపోందించి వాటి ద్వారా మరింత ప్రభావశీలంగా ఈ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. ఏంటా వీడియోలు, మార్పులూ అంటారా? కరెక్టే. అయితే మేము వర్ణించడం కంటే మీరే ఓ లుక్కేస్తే మరింత బాగుటుంది. మరికెందుకాల్యసం మీరు ఈ వీడియోలను చూడండి.







Updated Date - 2020-04-01T00:22:01+05:30 IST