ఢిల్లీలో టూరిస్ట్ గైడ్పై సామూహిక అత్యాచారం
ABN , First Publish Date - 2020-09-21T21:56:20+05:30 IST
ఢిల్లీలో టూరిస్ట్ గైడ్పై సామూహిక అత్యాచారం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని 5 నక్షత్రాల హోటల్ గదిలో టూరిస్ట్ గైడ్పై సామూహిక అత్యాచారం జరిగింది. 27 ఏళ్ల టూరిస్ట్ గైడ్పై ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. హోటల్ గది లోపల తనపై నిందితులు సామూహిక అత్యాచారం చేసినట్లు ఆమె ఆరోపించింది. ఈ మేరకు బాధితురాలు సమీప పోలీసు స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.