HYD: డీసీసీ అధ్యక్షులతో రేవంత్రెడ్డి భేటీ
ABN , First Publish Date - 2022-01-10T19:59:52+05:30 IST
డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి భేటీ అయ్యారు.
హైదరాబాద్: డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఒక్కో జిల్లా అధ్యక్షుడితో రేవంత్ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. కాంగ్రెస్ సభ్యత్వంతో పాటు ఇతర సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. డీసీసీలతో రేవంత్ నేరుగా వన్ టు వన్ సమావేశం కావడం ఇదే మొదటిసారి. సాయంత్రం వరకు అన్ని జిల్లా అధ్యక్షులతో రేవంత్ భేటీ కానున్నారు.