Hyderabad లో రెండ్రోజులపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2021-07-24T14:45:56+05:30 IST

సోమవారాల్లో ఆలయ ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి ఉండదని

Hyderabad లో రెండ్రోజులపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ : ఉజ్జయినీ మహాకాళి బోనాల సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున రెండు రోజుల పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌  ఆంక్షలను విధిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. బోనాలు జరిగే ఆది, సోమవారాల్లో ఆలయ ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. భక్తులకు తగిన పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉదయం నాలుగు నుంచి పూజ ముగిసే వరకు, సోమవారం మద్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపా

Updated Date - 2021-07-24T14:45:56+05:30 IST