కాల్వ, ఆలంలకు సన్మానం
ABN , First Publish Date - 2021-09-18T06:15:04+05:30 IST
అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు, కార్యదర్శి శ్రీదర్ చౌదరి, శింగనమల నియోజకవర్గం బాద్యుడు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిలను అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గుమ్మేపల్లి గ్రామస్తులు శుక్ర వారం సన్మానించారు.
శింగనమల, సెప్టెంబరు 17 : అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు, కార్యదర్శి శ్రీదర్ చౌదరి, శింగనమల నియోజకవర్గం బాద్యుడు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిలను అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గుమ్మేపల్లి గ్రామస్తులు శుక్ర వారం సన్మానించారు. అనంతరం డేగల కృష్ణమూర్తిని కూడా గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో శివాజీ, భగవాన, డేగల శ్రీనివాసు లు, మల్లికార్జున, ఓబుళపతి, శివ య్య, పెద్దన్న, శంకర్నారాయణ, జ డేజా, ఆదిరెడ్డి, వెంకటరామిరెడ్డి, పుల్లయ్య, బాలిరెడ్డి, రామాంజి, హరి, ఎర్రిస్వామి, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
అనంతపురంరూరల్ : పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా పంచాయతీకి చెందిన డిష్నాగరాజును నియ మించిన నేపథ్యంలో అనంతపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులును, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఏ.నారాయణపురానికి చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రఘునాథ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగరాజు, బండారు నరేష్, సుబ్బు, రజిని, రాము, పరుశురాం, రవి ఉన్నారు.