డాక్టరేట్‌ సాధించిన యుగేంధర్‌రెడ్డికి సన్మానం

ABN , First Publish Date - 2021-10-28T04:45:59+05:30 IST

వనపర్తి జిల్లా భూగర్భ జల శాఖలో హైడ్రో జియాలజిస్ట్‌గా పనిచేస్తున్న యుగేంధర్‌రెడ్డి ఇటీవల జియాలజీ విభాగంలో పరిశోధన పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ సాధించినందుకు గాను కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌భాషా బుధవారం తన చాంబర్‌లో సన్మా నించి, అభినందించారు.

డాక్టరేట్‌ సాధించిన యుగేంధర్‌రెడ్డికి సన్మానం
యుగంధర్‌రెడ్డిని సన్మానిస్తున్న కలెక్టర్‌

వనపర్తి అర్బన్‌, అక్టోబరు 27: వనపర్తి జిల్లా భూగర్భ జల శాఖలో హైడ్రో జియాలజిస్ట్‌గా పనిచేస్తున్న యుగేంధర్‌రెడ్డి ఇటీవల జియాలజీ విభాగంలో పరిశోధన పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ సాధించినందుకు గాను కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌భాషా బుధవారం తన చాంబర్‌లో సన్మా నించి, అభినందించారు. కార్యక్ర మంలో అడిషనల్‌ కలెక్టర్‌ వేణు గోపాల్‌, కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T04:45:59+05:30 IST