త్రిపుల్ తలాక్ కేసులు భారీగా తగ్గుదల: నఖ్వీ
ABN , First Publish Date - 2021-08-01T07:39:00+05:30 IST
త్రిపుల్ తలాక్ కేసులు భారీగా తగ్గుతున్నాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు.
న్యూఢిల్లీ, జూలై 31: త్రిపుల్ తలాక్ కేసులు భారీగా తగ్గుతున్నాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. త్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చట్టం చేయడం ద్వారా ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోదీ సర్కారు కాపాడిందని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 1న ‘ముస్లిం మహిళా హక్కుల దినోత్సవం’ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు.