టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
ABN , First Publish Date - 2021-11-16T00:20:27+05:30 IST
మ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, రవీందర్ రావు, కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ ఖరారు...
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, రవీందర్ రావు, కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ ఖరారు చేసింది. మరోవైపు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని ఎంపిక చేశారు. సిద్దిపేట కలెక్టర్గా తన పదవికి వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎస్ సోమేశ్ కుమార్కు అందజేశారు. ఆ వెంటనే రాజీనామాను ఆమోదించడం కూడా జరిగిపోయింది.