ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి సెప్టెంబర్ 2న భూమి పూజ

ABN , First Publish Date - 2021-08-30T21:19:06+05:30 IST

ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు.

ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి సెప్టెంబర్ 2న భూమి పూజ

హైదరాబాద్: ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు. సెప్టెంబర్ 2న వసంత్ కుంజ్‌లో టీఆర్ఎస్‌కు కేటాయించిన స్థలంలో సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యాలయం కోసం కేంద్రం 11 వందల చదరపు మీటర్ల భూమిని కేటాయించింది. ఎంపీలకు అనుగుణంగా స్థలం కేటాయింపు జరిగింది.

Updated Date - 2021-08-30T21:19:06+05:30 IST