మధ్యవర్తిత్వానికి రెడీ అంటున్న ట్రంప్
ABN , First Publish Date - 2020-05-28T12:52:47+05:30 IST
చైనా-భారత్ దేశాలకు మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు.
మళ్లీ ట్రంప్ ఉత్సాహం
వాషింగ్టన్, మే 27: చైనా-భారత్ దేశాలకు మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. గతంలో భారత్-పాకిస్థాన్ విషయంలోనూ ట్రంప్ ఇలాగే ప్రతిపాదించగా.. భారత్ తిరస్కరించిన విషయం తెలిసిందే.