TS News: అందుకోసమే ధరణి పోర్టల్: ఎంపీ అర్వింద్
ABN , First Publish Date - 2022-09-27T22:31:12+05:30 IST
Kaamareddy: భూ మాఫియా కోసమే ధరణి పోర్టల్ (Dharani Portal) తీసుకొచ్చారని ఎంపీ అర్వింద్ (MP Arvind) ఆరోపించారు. ధరణి పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారని, ఇప్పటికే వేల కోట్ల భూములను కల్వకుంట్ల కుటుంబం దోచేసిందని
Kaamareddy: భూ మాఫియా కోసమే ధరణి పోర్టల్ (Dharani Portal) తీసుకొచ్చారని ఎంపీ అర్వింద్ (MP Arvind) ఆరోపించారు. ధరణి పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారని, ఇప్పటికే వేల కోట్ల భూములను కల్వకుంట్ల కుటుంబం దోచేసిందని విమర్శించారు. రైతుబంధు పేరుతో రైతులను నిండా ముంచిన కేసీఆర్.. కల్వకుంట్ల కుటుంబం చేసిన స్కామ్లన్నీ త్వరలో బయటకు వస్తాయని పేర్కొన్నారు.