ఎస్‌జీటీకి 93 మంది ఎంపిక: టీఎస్‌పీఎస్సీ

ABN , First Publish Date - 2021-01-18T09:00:23+05:30 IST

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ) పోస్టులకు 93 మందిని ఎంపిక చేసినట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. అందులో తెలుగు మీడియంలో 73 మంది, ఇంగ్లిష్‌ మీడియంలో 20 మంది ఉన్నారని వివరించింది

ఎస్‌జీటీకి 93 మంది ఎంపిక: టీఎస్‌పీఎస్సీ

హైదరాబాద్‌, జనవరి 17(ఆంధ్రజ్యోతి): సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ) పోస్టులకు 93 మందిని ఎంపిక చేసినట్లు టీఎ్‌సపీఎస్సీ తెలిపింది. అందులో తెలుగు మీడియంలో 73 మంది, ఇంగ్లిష్‌ మీడియంలో 20 మంది ఉన్నారని వివరించింది. హాల్‌టికెట్‌ నంబర్లతో పాటు ఎంపికైన జిల్లాల వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయని పేర్కొంది.

Updated Date - 2021-01-18T09:00:23+05:30 IST