ఎస్జీటీకి 93 మంది ఎంపిక: టీఎస్పీఎస్సీ
ABN , First Publish Date - 2021-01-18T09:00:23+05:30 IST
సెకండరీ గ్రేడ్ టీచర్(ఎ్సజీటీ) పోస్టులకు 93 మందిని ఎంపిక చేసినట్లు టీఎ్సపీఎస్సీ తెలిపింది. అందులో తెలుగు మీడియంలో 73 మంది, ఇంగ్లిష్ మీడియంలో 20 మంది ఉన్నారని వివరించింది
హైదరాబాద్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): సెకండరీ గ్రేడ్ టీచర్(ఎ్సజీటీ) పోస్టులకు 93 మందిని ఎంపిక చేసినట్లు టీఎ్సపీఎస్సీ తెలిపింది. అందులో తెలుగు మీడియంలో 73 మంది, ఇంగ్లిష్ మీడియంలో 20 మంది ఉన్నారని వివరించింది. హాల్టికెట్ నంబర్లతో పాటు ఎంపికైన జిల్లాల వివరాలు వెబ్సైట్లో ఉన్నాయని పేర్కొంది.