జీఎస్టీ చెల్లింపులపై టీటీడీకి కేంద్ర ప్రభుత్వం ప్రశంస

ABN , First Publish Date - 2021-08-02T08:05:12+05:30 IST

జీఎస్టీ చెల్లింపులపై టీటీడీకి కేంద్ర ప్రభుత్వం ప్రశంస

జీఎస్టీ చెల్లింపులపై టీటీడీకి కేంద్ర ప్రభుత్వం ప్రశంస

తిరుమల, ఆగస్టు 1 (ఆంధ్ర‌జ్యోతి): జీఎస్టీ చెల్లింపులకుగాను టీటీడీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రం లభించింది. 11 రాష్ట్రాల్లో టీటీడీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకుంది. ఇందుకుగాను రెండు రాష్ట్రాల్లో జరిపిన లావాదేవీలకు సంబంధించి జీఎస్టీ చెల్లింపులకు ఈ ప్రశంస అందినట్టు ఆదివారం టీటీడీ తెలిపింది.

Updated Date - 2021-08-02T08:05:12+05:30 IST