దర్శనాలను పెంచే ఆలోచన లేదు: టీటీడీ ఛైర్మన్

ABN , First Publish Date - 2020-07-31T20:13:18+05:30 IST

తిరుపతిలోని ప్రకాశం పార్కు ముందు గరుడ వారధి పిల్లర్లపై ..

దర్శనాలను పెంచే ఆలోచన లేదు: టీటీడీ  ఛైర్మన్

తిరుపతి: తిరుపతిలోని ప్రకాశం పార్కు ముందు గరుడ వారధి పిల్లర్లపై సెగ్మెంట్ అమర్చే కార్యక్రమాన్ని టీటీడీ  ఛైర్మన్  సుబ్బారెడ్డి  శుక్రవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల దర్శనాలు ఆన్ లైన్‌లో కేటాయించిన దాని కంటే తక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని చెప్పారు. దర్శనాలను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని సుబ్బారెడ్డి  స్పష్టం చేశారు

Updated Date - 2020-07-31T20:13:18+05:30 IST