టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభం
ABN , First Publish Date - 2020-05-28T16:16:45+05:30 IST
టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. లాక్డౌన్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీటీడీ సమావేశమైంది. శ్రీవారి ఆస్తులను టీటీడీ వెబ్సైట్లో ఉంచాలని
తిరుమల: టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. లాక్డౌన్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీటీడీ సమావేశమైంది. శ్రీవారి ఆస్తులను టీటీడీ వెబ్సైట్లో ఉంచాలని సభ్యుడు శేఖర్రెడ్డి కోరారు. టేబుల్ అజెండాగా శేఖర్రెడ్డి ప్రతిపాదనలు పెట్టారు. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించారు.