తిరుపతిలో కార్తీక దీప మహోత్సవం

ABN , First Publish Date - 2020-12-01T09:06:57+05:30 IST

తిరుపతిలో కార్తీక దీప మహోత్సవం

తిరుపతిలో కార్తీక దీప మహోత్సవం

తిరుపతిలో కార్తీక దీప మహోత్సవం నిర్వహించారు. పరిపాలనా భవనం వెనుక మైదానంలో జరిగిన కార్యక్రమంలో 720 ఒత్తులున్న దీపాలను మహిళలు వెలిగించారు. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేశారు. టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్‌ కుమార్‌, సదా భార్గవి, సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T09:06:57+05:30 IST