60 వేల శ్రీవారి లడ్డూలను 3 జిల్లాలకు పంపిన టీటీడీ

ABN , First Publish Date - 2020-05-23T16:59:28+05:30 IST

తిరుమల: శ్రీవారి ఆలయం నుంచి 60 వేల లడ్డూలను విజయనగరం, శ్రీకాకుళ౦, విశాఖపట్నం జిల్లాలకు తిరుమల తిరుపతి దేవస్థానం పంపించింది.

60 వేల శ్రీవారి లడ్డూలను 3 జిల్లాలకు పంపిన టీటీడీ

తిరుమల: శ్రీవారి ఆలయం నుంచి 60 వేల లడ్డూలను విజయనగరం, శ్రీకాకుళ౦, విశాఖపట్నం జిల్లాలకు తిరుమల తిరుపతి దేవస్థానం పంపించింది. ప్రత్యేక వాహనంలో లడ్డూలను ఆ మూడు జిల్లాలకూ టీటీడీ తరలించింది. ఈ నెల 25వ తేదీ నుంచి కళ్యాణ మండపాల వద్ద టీటీడీ లడ్డు విక్రయాలను ప్రారంభించనుంది.


Updated Date - 2020-05-23T16:59:28+05:30 IST