భజన్రెడ్డిగా మారిన జగన్రెడ్డి: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2021-05-09T08:40:57+05:30 IST
‘‘ఏపీ ముఖ్యమంత్రి జగన్రెడ్డి భజన్రెడ్డిగా మారాడు. తన కేసుల కోసం మోదీ భజన చేస్తున్నారు’’ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు
వేంపల్లె, మే 8: ‘‘ఏపీ ముఖ్యమంత్రి జగన్రెడ్డి భజన్రెడ్డిగా మారాడు. తన కేసుల కోసం మోదీ భజన చేస్తున్నారు’’ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేబ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలే ప్రతి వ్యాఖ్యలు చేయలేదని, కానీ ఏపీ ముఖ్యమంత్రి ప్రతిస్పందించారన్నారు.