వైసీపీది వడ్డింపులు.. వాయింపుల ప్రభుత్వం: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2020-09-19T20:24:14+05:30 IST
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూపాయి చొప్పున సెస్ విధించడం శోచనీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి పేర్కొన్నారు.
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూపాయి చొప్పున సెస్ విధించడం శోచనీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి పేర్కొన్నారు. బార్లు తెరిచి, బార్ల లైసెన్స్ ఫీజు పై 20%, మద్యంపై 10% ట్యాక్స్ విధించడం దుర్మార్గమన్నారు. వైసీపీది వడ్డింపులు.. వాయింపుల ప్రభుత్వమన్నారు. మానవత్వం లేకుండా ప్రభుత్వం పన్నులు పెంచడం దురదృష్టకరమని తులసిరెడ్డి పేర్కొన్నారు.