తుని డిపో మేనేజర్కు పదోన్నతి
ABN , First Publish Date - 2021-10-24T05:14:56+05:30 IST
తుని, అక్టోబరు 23: తుని ఆర్టీసీ డిపో మేనేజర్గా పనిచేస్తున్న కే.పద్మావతి విశాఖపట్నం అర్బన్ డిప్యూటీ సీటీఎంగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా తుని డిపోలో బాధ్యతల నుంచి శనివారం రిలీవ్ అయ్యారు. పద్మావతి తుని డిపో మేనేజర్గా 2సంవత్సరాల 4నెలలు పనిచేసి ప
తుని, అక్టోబరు 23: తుని ఆర్టీసీ డిపో మేనేజర్గా పనిచేస్తున్న కే.పద్మావతి విశాఖపట్నం అర్బన్ డిప్యూటీ సీటీఎంగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా తుని డిపోలో బాధ్యతల నుంచి శనివారం రిలీవ్ అయ్యారు. పద్మావతి తుని డిపో మేనేజర్గా 2సంవత్సరాల 4నెలలు పనిచేసి పలు అవార్డులు అందుకుని డిపోను అభివృద్ధి చేశారు. డిపో మేనేజర్గా మరొకరు వచ్చేంత వరకు అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న టి.బాలకృష్ణ బాధ్యతలను నిర్వహించనున్నారు.