రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-03-19T13:13:46+05:30 IST

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. కడెం మండలంలోని నవాబ్ పేట

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

నిర్మల్‌: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. కడెం మండలంలోని నవాబ్ పేట గ్రామం దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు మీద వేగంగా వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. కారులో ఉన్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-19T13:13:46+05:30 IST