ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-12-07T23:38:27+05:30 IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్

ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి

అమరావతి: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 20,74,036 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 14,455 మరణాలు సంభవించాయి. ఏపీలో 2,008 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,57,573 మంది రికవరీ చెందారు. 




Updated Date - 2021-12-07T23:38:27+05:30 IST