ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-12-22T23:45:01+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై వైద్యాధికారులు

ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై వైద్యాధికారులు బులెటిన్ విడుదల చేశారు. తాజాగా కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. ఏపీలో కొత్తగా 103 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,76,077 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 14,483 మరణాలు సంభవించాయి. ఏపీలో 1,358 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,60,236 మంది రికవరీ చెందారు. 


Updated Date - 2021-12-22T23:45:01+05:30 IST