2 లక్షల చేపలు మృతి

ABN , First Publish Date - 2021-08-10T03:13:30+05:30 IST

విష ప్రయోగంతో దాదాపు రెండు లక్షల చేపలు మృతి చెందాయి. జిల్లాలోని ప్రత్తిపాడు

2 లక్షల చేపలు మృతి

తూర్పు గోదావరి: విష ప్రయోగంతో దాదాపు రెండు లక్షల చేపలు మృతి చెందాయి. జిల్లాలోని ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో చెరువులో 2 లక్షల చేపలు మృతి చెందాయి. గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగానికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దాదాపు రెండు టన్నుల చేపలు మృతి చెందాయి. 

Updated Date - 2021-08-10T03:13:30+05:30 IST