ఇద్దరు పోలీసు అధికారుల సస్పెండ్

ABN , First Publish Date - 2021-07-17T04:28:42+05:30 IST

ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ రాచకొండ కమిషనర్ మహేష్

ఇద్దరు పోలీసు అధికారుల సస్పెండ్

హైదరాబాద్: ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్‌ విష్ణువర్ధన్, ఎస్‌ఐ కుమారస్వామి తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ మహేష్ భగవత్  ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-07-17T04:28:42+05:30 IST