రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయలు

ABN , First Publish Date - 2021-09-18T00:14:29+05:30 IST

జిల్లాలో రాయదుర్గం పట్టణ సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయలు

 అనంతపురం: జిల్లాలో రాయదుర్గం పట్టణ సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు గాయాలపాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరిలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   


Updated Date - 2021-09-18T00:14:29+05:30 IST