విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-09-17T00:36:51+05:30 IST

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. ఈస్గాం

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి

కుమ్రం భీం: విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. ఈస్గాం గ్రామంలో పొలం దగ్గర వన్యప్రాణుల నుంచి పంటలను రక్షించుకోవడానికి విద్యుత్ తీగలను ఏర్పాటు చేసారు. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. భయంతో మృతదేహాలను సదరు పొలం యజమాని పూడ్చిపెట్టారు. స్థానికుల సమాచారంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-17T00:36:51+05:30 IST