ఉబర్ హైదరాబాద్ టెక్ బృందంలో మరింత మంది ఇంజినీర్లు
ABN , First Publish Date - 2020-08-06T07:05:48+05:30 IST
హైదరాబాద్, బెంగళూరుల్లోని టెక్ బృందాల్లో మరో 140 మంది ఇంజనీర్లను నియమించనున్నట్లు ఉబర్ తెలిపింది. రైడర్, మార్కెట్ప్లేస్, కస్టమర్ సేవలు, డిజిటల్ పేమెంట్స్ తదితర రంగాల్లో అత్యాధునిక ఉత్పత్తులను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్, బెంగళూరుల్లోని టెక్ బృందాల్లో మరో 140 మంది ఇంజనీర్లను నియమించనున్నట్లు ఉబర్ తెలిపింది. రైడర్, మార్కెట్ప్లేస్, కస్టమర్ సేవలు, డిజిటల్ పేమెంట్స్ తదితర రంగాల్లో అత్యాధునిక ఉత్పత్తులను ఆవిష్కరించడానికి హైదరాబాద్, బెంగళూరుల్లో ఇంజనీర్లను పెంచుతున్నట్లు తెలిపింది.