ఉండి మత్స్యపరిశోధన కేంద్రం హెడ్‌గా నీరజ

ABN , First Publish Date - 2021-12-04T05:21:45+05:30 IST

ఉండి మత్స్యపరిశోధన కేంద్రం హెడ్‌ గా డా.తంబిరెడ్డి నీరజ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

ఉండి మత్స్యపరిశోధన కేంద్రం హెడ్‌గా నీరజ
డా.తంబిరెడ్డి నీరజ

ఉండి, డిసెంబరు 3 : ఉండి మత్స్యపరిశోధన కేంద్రం హెడ్‌ గా డా.తంబిరెడ్డి నీరజ శుక్రవారం  బాధ్యతలు చేపట్టారు. ముత్తుకూరు ఆక్వా టెక్‌ యానిమల్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో హెడ్‌గా పనిచేసి పదోన్నతిపై ఉండి వచ్చారు.ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేప డతానని వెల్లడించారు. గతంలో  హెడ్‌గా పనిచేసిన తుమ్మల సుగుణ కాకినాడ పిషరీస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కు బదిలీ పై వెళ్లారు. 

Updated Date - 2021-12-04T05:21:45+05:30 IST