రేపు నిర్మల్‌కు.. అమిత్ షా..

ABN , First Publish Date - 2021-09-16T23:35:22+05:30 IST

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. శుక్రవారం నిర్మల్‌కు రానున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి నాందేడ్, నాందేడ్ నుంచి హెలీకాఫ్టర్‌లో నిర్మల్ సభకు

రేపు నిర్మల్‌కు.. అమిత్ షా..

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. శుక్రవారం నిర్మల్‌కు రానున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి నాందేడ్, నాందేడ్ నుంచి హెలీకాఫ్టర్‌లో నిర్మల్ సభకు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్మల్ సభ వద్ద రక్తదాన శిబిరం ప్రారంభించనున్నట్లు చెప్పారు. బహిరంగ సభ అనంతరం అమిత్ షా.. నాందేడ్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని పేర్కొన్నారు.

Updated Date - 2021-09-16T23:35:22+05:30 IST