చింతలపూడి బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-06-30T21:19:27+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మినీ బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మినీ బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని పోలీసులు యాచకుడిగా భావిస్తున్నారు. సరైన ఆహారం లేక బలహీనంగా ఉండడంతో మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు.