చింతలపూడి బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-06-30T21:19:27+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మినీ బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.

చింతలపూడి బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మినీ బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని పోలీసులు యాచకుడిగా భావిస్తున్నారు. సరైన ఆహారం లేక బలహీనంగా ఉండడంతో మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు.


Updated Date - 2020-06-30T21:19:27+05:30 IST