ముగిసిన ఉత్తరాంధ్ర బ్యాడ్మింటన్‌ లీగ్‌

ABN , First Publish Date - 2020-10-24T10:58:28+05:30 IST

పట్టణంలోని స్పార్టన్‌ బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ స్టేడియంలో ఫ్రెండ్స్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర బ్యాడ్మింటన్‌ లీగ్‌ టోర్నీ..

ముగిసిన ఉత్తరాంధ్ర బ్యాడ్మింటన్‌ లీగ్‌

శృంగవరపుకోట: పట్టణంలోని స్పార్టన్‌ బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ స్టేడియంలో ఫ్రెండ్స్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర బ్యాడ్మింటన్‌ లీగ్‌ టోర్నీ శుక్రవారంతో ముగి సింది.  40 జట్లు పాల్గొనగా, వీరిలో ప్రణీత్‌ ఫైటర్స్‌ ప్రథమ, అశ్వినీ అడ్వంచర్స్‌ జట్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. వీరికి జిల్లా బ్యాడ్మింటన్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు ఇందుకూరి రఘురాజు, ఫ్రెండ్స్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌  సత్యశేఖర్‌, చీఫ్‌ కోచ్‌ పి.శ్రీరాములు,  వెంకటేశ్వరరావు, సుబ్బారావు, ప్రాంచైజ్‌ ఓనర్స్‌  రమేష్‌, విజయరామరాజు, ప్రసాద్‌ బహుమతులు అందించారు.

Updated Date - 2020-10-24T10:58:28+05:30 IST