వీహెచ్ ఇంటికి ఏఐసీసీ కార్యదర్శులు

ABN , First Publish Date - 2022-01-18T21:52:59+05:30 IST

వీహెచ్ ఇంటికి ఏఐసీసీ కార్యదర్శులు

వీహెచ్ ఇంటికి  ఏఐసీసీ కార్యదర్శులు

హైదరాబాద్‌: కాంగ్రెస్ సీనియర్ నేతి వి.హనుమంతురావు ఇంటికి  ఏఐసీసీ కార్యదర్శులు చేరుకున్నారు.బోసు రాజు, శ్రీనివాసన్, రాష్ట్ర పార్టి క్రమశిక్షణ కమిటి చైర్మన్ జి.చెన్నారెడ్డి, ప్రేమ్ సాగర్ పై చర్యలు తీసుకోవాలని ఇటీవల సోనియాగాంధీకి వీహెచ్ లేఖ రాశారు. చర్యలు తీసుకొని పక్షంలో గాంధీభవన్‌లో దీక్షచేస్తానని వీహెచ్ ప్రకటించిన వి.హెచ్ ప్రకటన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. 

Updated Date - 2022-01-18T21:52:59+05:30 IST