బ్యాంకుల్లోనే వ్యాక్సిన్‌ వేయండి

ABN , First Publish Date - 2021-05-09T08:51:35+05:30 IST

బ్యాంకుల్లో వందల మంది ఉద్యోగులు కొవిడ్‌తో చనిపోతున్నారని,దీనిని అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్యాంకు యూనియన్ల యునైటెడ్‌ ఫోరం ఎస్‌ఎల్‌బీసీకి విజ్ఞప్తి చేసింది

బ్యాంకుల్లోనే వ్యాక్సిన్‌ వేయండి

ఎస్‌ఎల్‌బీసీకి బ్యాంకు యూనియన్ల మొర


అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): బ్యాంకుల్లో వందల మంది ఉద్యోగులు కొవిడ్‌తో చనిపోతున్నారని,దీనిని అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్యాంకు యూనియన్ల యునైటెడ్‌ ఫోరం ఎస్‌ఎల్‌బీసీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ వి. బ్రహ్మానందరెడ్డికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఒక్క ఎస్‌బీఐకి చెందిన ఉద్యోగులే 48 మంది మరణించారని, మిగిలిన బ్యాంకు ఉద్యోగుల మరణాలు వందల్లో ఉన్నాయని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ తెలిపింది. 

Updated Date - 2021-05-09T08:51:35+05:30 IST