వృద్ధురాలికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-10-31T23:14:04+05:30 IST

జిల్లాలోని అందోల్-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో కొవిడ్ వ్యాక్సినేషన్‌

వృద్ధురాలికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సినేషన్‌

సంగారెడ్డి: జిల్లాలోని అందోల్-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో కొవిడ్ వ్యాక్సినేషన్‌ సిబ్బంది నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎండీ సాబేరా(60) అనే వృద్ధురాలికి  రెండు డోసుల కోవిడ్ టీకాను ఒకేసారి ఇచ్చారు. అనంతరం తమ తప్పు తెలుసుకుని బాధితురాలిని వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచారు.  


Updated Date - 2021-10-31T23:14:04+05:30 IST