యూపీలో జర్నలిస్టులకు ప్రత్యేక వ్యాక్సిన్‌ కేంద్రాలు

ABN , First Publish Date - 2021-05-06T08:02:13+05:30 IST

జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది...

యూపీలో జర్నలిస్టులకు ప్రత్యేక వ్యాక్సిన్‌ కేంద్రాలు

లక్నో, మే 5:  జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ మంగళవారం అధికారులను ఆదేశించారు.    


Updated Date - 2021-05-06T08:02:13+05:30 IST