వరాహస్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణకు నేడు అంకురార్పణ

ABN , First Publish Date - 2020-12-05T14:31:38+05:30 IST

తిరుమల: తిరుమల వరాహస్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణకు నేడు అంకురార్పణ జరగనుంది.

వరాహస్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణకు నేడు అంకురార్పణ

తిరుమల: తిరుమల వరాహస్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణకు నేడు అంకురార్పణ జరగనుంది. రేపటి నుంచి 5 రోజుల పాటు మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. వరహాస్వామి మహా గోపురం బంగారు తాపడం పనులను తిరుమల తిరుపతి దేవస్థానం నేడు ప్రారంభించనుంది. దీంతో భక్తులకు 6 నెలల పాటు వరహాస్వామి దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది.


Updated Date - 2020-12-05T14:31:38+05:30 IST