వేములవాడకు పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2021-03-01T13:14:24+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడు రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు.
రాజన్నసిరిసిల్ల: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడు రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దీంతో స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టనుంది.